పద్మాక్షుడు అను రాజు మహాలక్ష్మిని తన కూతురుగా పొందాలి అని అనుకున్నాడు.
పాప దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది.
అపుడామెను బలవంతముగా పిలుచుకు వెళ్లడానికి ప్రయత్నము చేశాడు
మరల తనను కాపాడుకొనుటకై పద్మ అగ్ని ప్రవేశం చేసింది
ఎలాగయినా సరే ఆమెను పొందాలి అన్న భావంతో, ఆమె అగ్ని ప్రవేశం చేసిన అగ్నిని
నీళ్ళు పోసి ఆర్పి వేసి ,. అక్కడి మట్టిని పెళ్ళగించి చూసాడు. అక్కడ నవరత్నములు
మాత్రం దొరికింది. వానిని ఒక పెట్టెలో పెట్టి అంతఃపురములోని పూజ గదిలో వుంచాడు.
కొంత కాలం గడచింది. ఒక రోజు ఆయన ఆ పెట్టెను తెరచి చూసాడు .
మళ్ళి ఆశ్చర్యం! ! ! ! అందులోవున్న పద్మ చిన్న పాప రూపంలో దోగాడుతూ వచ్చింది.
అప్పుడా పాప రావణునితో " రావణా , అనీతిగా , అధర్మంగా రాజ్యమేలుతున్నావు
నిన్ను నశింప చేయక వదలను.కాచుకొని వుండు. వినాశ కాలం చాల దగ్గరలో వుంది;''
అని శాపం ఇచ్చింది. ఆగ్రహించిన రావణుడు ఆ పాపను అప్పుడే చంపుటకు ప్రయత్నించాడు.
కాని , రాణి మండోదరి ఆ పాపను ఎక్కడయినా వదలి రమ్మని వేడుకుంది.
సరేనన్న రావణుడు ఆ పాపను అ పెట్టె లోనే పెట్టే చాల దూరము తీసుకువెళ్ళి, ఎక్కడయినా
నేలలో పాతి పెట్టి రమ్మన్నాడు. ఆ పెట్టెను రాజ సిబ్బంది మిధిలాపురి అన్న చోట
పాతి పెట్టి వచ్చారు.
మిధిలాపురి రాజు జనకుడు. ఆయన ఒక యజ్ఞం చేస్తూ బంగారు నాగలి తో ,
యజ్ఞ కార్యముగా పొలము దున్నుచుండెను.అప్పుడు నాగలికి ఒక పెట్టె తగిలింది.
రావణుని చేత పాతి పెట్ట బడిన పెట్టె అది. ఆ పెట్టెలో దొరికిన పాపను జనకుడు పెంచుకున్నాడు.
ఆ పాపకు '' సీత'' అని పేరుపెట్టుకున్నాడు. యుక్త వయసు తర్వాత ,
జనకుడు ఆ సీతను నీల మేఘ శ్యాముడయిన రాముడికి ఇచ్చి వివాహం చేసాడు.
రావణుడు సీత శాపం వల్ల అంతం లో రాముని చేతిలో మరణించాడు.
ఆ నీల మేఘ శ్యాముడే శ్రీరాముడు. సీతారాముడు.
మరల తనను కాపాడుకొనుటకై పద్మ అగ్ని ప్రవేశం చేసింది
ఎలాగయినా సరే ఆమెను పొందాలి అన్న భావంతో, ఆమె అగ్ని ప్రవేశం చేసిన అగ్నిని
నీళ్ళు పోసి ఆర్పి వేసి ,. అక్కడి మట్టిని పెళ్ళగించి చూసాడు. అక్కడ నవరత్నములు
మాత్రం దొరికింది. వానిని ఒక పెట్టెలో పెట్టి అంతఃపురములోని పూజ గదిలో వుంచాడు.
కొంత కాలం గడచింది. ఒక రోజు ఆయన ఆ పెట్టెను తెరచి చూసాడు .
మళ్ళి ఆశ్చర్యం! ! ! ! అందులోవున్న పద్మ చిన్న పాప రూపంలో దోగాడుతూ వచ్చింది.
అప్పుడా పాప రావణునితో " రావణా , అనీతిగా , అధర్మంగా రాజ్యమేలుతున్నావు
నిన్ను నశింప చేయక వదలను.కాచుకొని వుండు. వినాశ కాలం చాల దగ్గరలో వుంది;''
అని శాపం ఇచ్చింది. ఆగ్రహించిన రావణుడు ఆ పాపను అప్పుడే చంపుటకు ప్రయత్నించాడు.
కాని , రాణి మండోదరి ఆ పాపను ఎక్కడయినా వదలి రమ్మని వేడుకుంది.
సరేనన్న రావణుడు ఆ పాపను అ పెట్టె లోనే పెట్టే చాల దూరము తీసుకువెళ్ళి, ఎక్కడయినా
నేలలో పాతి పెట్టి రమ్మన్నాడు. ఆ పెట్టెను రాజ సిబ్బంది మిధిలాపురి అన్న చోట
పాతి పెట్టి వచ్చారు.
మిధిలాపురి రాజు జనకుడు. ఆయన ఒక యజ్ఞం చేస్తూ బంగారు నాగలి తో ,
యజ్ఞ కార్యముగా పొలము దున్నుచుండెను.అప్పుడు నాగలికి ఒక పెట్టె తగిలింది.
రావణుని చేత పాతి పెట్ట బడిన పెట్టె అది. ఆ పెట్టెలో దొరికిన పాపను జనకుడు పెంచుకున్నాడు.
ఆ పాపకు '' సీత'' అని పేరుపెట్టుకున్నాడు. యుక్త వయసు తర్వాత ,
జనకుడు ఆ సీతను నీల మేఘ శ్యాముడయిన రాముడికి ఇచ్చి వివాహం చేసాడు.
రావణుడు సీత శాపం వల్ల అంతం లో రాముని చేతిలో మరణించాడు.
ఆ నీల మేఘ శ్యాముడే శ్రీరాముడు. సీతారాముడు.
No comments:
Post a Comment